కల నెరవేరింది...ఆశయం సిద్దించింది..1000
మంది విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరింది... నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఢిల్లీ దిగి వచ్చింది.... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది... అమరుల ఆశయాల సాక్షిగా జయ శంకర్ సార్ స్పూర్తిగా ఏర్పడుతున్న ఈ తెలంగాణ అమరులకు అంకితమిస్తూ తెలంగాణా ప్రజానికానికి శుభాకాంక్షలు..."జై తెలంగాణా జైజై తెలంగాణా
-సన్నీ జర్నలిస్ట్
No comments:
Post a Comment