Wednesday, 20 March 2013

నిజమేనా.."

అసెంబ్లీ సమావేశాలలో 294 మంది ఎమ్మెల్యే లలో ఎవరు మాట్లాడిన తోటి ఎమ్మెల్యే లు ముందు ఉన్న బల్లను కొట్టి అబినందిస్తుంటారు.కాని ఒక్క ఎమ్మెల్యే ఎన్ని వాస్తవాలు మాట్లాడిన, ఎంత అర్ధవంతమైన ప్రసంగం చేసిన, ఎన్ని సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపించిన, ఒక్క తోటి ఎమ్మెల్యే ఆయనను అభినందించే ప్రయత్నం చేయలేదు ఆయనే లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ.. గురువారం జరిగిన హౌస్ దీనిని గమనించవచ్చు దీనిని ఎ విధంగా చూడాలి...? మీరే మీ కామెంట్ రాయండి..."
సన్నీ జర్నలిస్ట్...."

No comments:

Post a Comment