Wednesday, 28 August 2013

అమరులకు అంకిత...'



 

కల నెరవేరింది...ఆశయం సిద్దించింది..1000
మంది విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరింది... నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఢిల్లీ దిగి వచ్చింది.... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది... అమరుల ఆశయాల సాక్షిగా జయ శంకర్ సార్ స్పూర్తిగా ఏర్పడుతున్న ఈ తెలంగాణ అమరులకు అంకితమిస్తూ తెలంగాణా ప్రజానికానికి శుభాకాంక్షలు..."

జై తెలంగాణా జైజై తెలంగాణా 
-సన్నీ జర్నలిస్ట్

No comments:

Post a Comment