1908లో ఒక్కసారి మూసీ నదికి వరదలు వస్తే స్పందించిన నిజాం బెంగులూరు నుండి ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మింపజేసాడు. నిర్మించి వందేళ్లయినా హైదరాబాదుకు నేటికీ అతి చౌకగా (కేవలం 5 రూపాయలు కిలోలీటరుకు) తాగు నీటిని అందిస్తున్నాయి ఈ జంట జలాశయాలు. దీన్నంటారు అభివృద్ధి అని.
అదే గొప్ప విజన్ ఉన్న పాలకులుగా కొందరిచే కీర్తించబడే సీమాం
అదే గొప్ప విజన్ ఉన్న పాలకులుగా కొందరిచే కీర్తించబడే సీమాం
ధ్ర ముఖ్యమంత్రులు మొదలు పెట్టిన కృష్ణా నది తాగు నీటి పధకం ఖర్చు 25 రూపాయలు కిలో లీటర్ : గోదావరి నది తాగునీటి పధకం అంచనా 65 రూపాయలు కిలో లీటర్.
-చిత్రంలో ఉన్నది ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం.
-సన్నీ జర్నలిస్ట్
-చిత్రంలో ఉన్నది ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం.
-సన్నీ జర్నలిస్ట్

No comments:
Post a Comment